Home / International News
బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్లోని ఆమె బాల్మోరల్ కాజిల్లో మరణించారు. 1,116 కోట్ల విలువైన ఈ విశాలమైన కోటకు దివంగత రాణి యజమాని. బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటిగా ఉంది.
బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ II మరణం కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద వజ్రం కోహినూర్ ఇపుడు చేతులు మారనుంది.
96 సంవత్సరాల వయస్సులో మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II వద్ద 105 క్యారెట్ల వజ్రం 'కోహినూర్'తో సహా అనేక విలువైన రత్నాలు మరియు ఆభరణాలనుఉన్నట్లు తెలిసింది. అందులో ఒకటి దాదాపు 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినం నెక్లెస్ సెట్.
పాకిస్థాన్కు 450 మిలియన్ డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది.
యునైటెడ్ కింగ్డమ్ జాతీయ జీవితంలో రాచరికం విడదీయరాని భాగం. మరియు చక్రవర్తి యొక్క చిత్రం, చిహ్నాలు మరియు రాచరిక కోడ్ ప్రజల రోజువారీ జీవితాలతో సంక్లిష్టంగా ముడిపడి ఉన్నాయి.
బ్రెజిల్కు చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు వేర్వేరు పురుషులతో కవలలకు జన్మనిచ్చి వైద్యులను ఆశ్చర్యపరిచింది. వైద్యులు దీనిని 'మిలియన్లో ఒకటిగా పిలుస్తారు.
అమెరికా జారీ చేసిన స్టూడెంట్ వీసాల్లో అధికభాగం భారతీయ విద్యార్థులకే లభించాయి. 2022 సంవత్సరానికి గాను 82 వేల మంది భారతీయ విద్యార్ధులకు మనదేశంలోని యూఎస్ మిషన్లు స్టూడెంట్ వీసాలను జారీ చేశాయి.ఇది ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ఎక్కువ.
సూర్యుడస్తమించని రాజ్యంలో గాడాంధకారం నెలకొనింది. గ్రేట్ బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్-2 ఇక మన మధ్య లేరు. అనారోగ్య సమస్యల దృష్ట్యా గురువారం రాత్రి ఆమె స్కాట్లాండ్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
పారిస్ వెళ్లినవాళ్లెవ్వరైనా ఈఫిల్ టవర్ దగ్గరకు వెళ్లకుండా ఉండరు. అందులోనూ రాత్రిపూట పారిస్ వెలుగుల్లో ఈఫిల్ టవర్ అందాన్ని ఆస్వాదించడం అద్భుతమైన అనుభవం. అయితే పగలైనా రాత్రైనా సాధారణ వ్యక్తులు ఫొటోలు తీసుకుంటే ఓకే.
బ్రిటన్ నూతన ప్రధానమంత్రి లిజ్ ట్రస్ మంత్రివర్గ కూర్పులో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లూ బోరిస్ జాన్సన్ కేబినెట్లో సేవలందించిన పలువురు సీనియర్లను పక్కనపెట్టారు. కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను మైనార్టీ వర్గాలకు చెందిన ఎంపీలకు కట్టబెట్టారు.