Home / International News
కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన 8 నెలల పాపతో సహా నలుగురు ఉన్న భారతీయ సంతతి కుటుంబం బుధవారం శవమై కనిపించిందని అధికారులు తెలిపారు.
ట్విట్టర్ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దగ్గు, జలుబు సిరప్ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ సోమవారం నుంచి అప్డెటేడ్ వీసా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పర్యాటకుల కోసం పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. అయితే ఇక్కడ దీర్ఘకాలం పాటు ఉండాలనుకొనే వారికి గతంలో ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తివేసింది.
అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లాజర్ మరియు ఆంటోన్ జైలింగర్ ఫిజిక్స్లో 2022 నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు
ఆస్ట్రేలియా లో ఓ గొర్రె రూ.2 కోట్లకు అమ్ముడుపోయి అత్యంత ఖరీదైన గొర్రెగా ప్రపంచ రికార్డు సృష్టించింది
ఇరాన్ నుండి చైనాకు వెళ్లుతున్న ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భారత్ వైమానిక అధికారులు అప్రమత్తమైనారు. సాంకేతిక కారణాలతో భారతదేశంలో చైనా వెళ్లే విమానాన్ని అత్యవసరంగా దింపేందుకు అనుమతి నిరాకురించారు
స్టేడియంలోనే 129 మంది మృతి చెందారు. దాదాపు మరో 180 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ మైదానంలో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర రణరంగం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో చోటుచేసుకుంది.
ఉక్రెయిన్లోని జాపోరిజ్జియా నగరంలో శుక్రవారం పౌర కాన్వాయ్పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 30 మంది మరణించగా 88 మంది గాయపడ్డారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తన క్యాబిన్ సిబ్బందిని అండర్ వేర్లు ధరించాలని' కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్ల డ్రెస్సింగ్ పై పాకిస్థాన్ జాతీయ క్యారియర్ ఫ్లైట్ జనరల్ మేనేజర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఆ తర్వాత మార్గదర్శకాలు జారీ చేశారని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.