Home / International News
ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం అక్కడి భారతీయులందరినీ వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరింది.
ఉగాండాలో ఘోరం చోటుచేసుకొనింది. ఓ పాఠశాలలో చెలరేగిన మంటల్లో 11 మంది విద్యార్ధులు అగ్నికి ఆహుతైనారు. శరీరాలు సైతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తీవ్ర గాయాలైన మరికొంత మంది విద్యార్ధులను వైద్యశాలకు తరలించారు.
బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రధాన అజెండా అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు.
బ్రిటన్ యొక్క 57వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తు్న్న రిషి సునక్ కింగ్ చార్లెస్ III కంటే ధనవంతుడు
దశాబ్దాలుగా స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి అని పేరుగాంచిన ఇరాన్ వ్యక్తి 94 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
వలస పేరుతో భారతదేశానికి వచ్చి, మనలను బానిసలుగా చేసిన బ్రిటిష్ దేశానికి ఇప్పుడు భారత సంతతి వ్యక్తి , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ప్రధాని కావడం గర్వకారణం. సుమారు 200 ఏళ్లు మనల్ని పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు మనవాడు పరిపాలించనున్నాడు. అందులోనూ దీపావళి రోజే రిషి ఎన్నిక కావడం మరో విశేషం. ఈరోజు మనవాడు బ్రిటన్ ప్రధాని అవ్వడంతో ఇది కదా మనకు అసలైన దీపావళి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయనకు ఇండియాతో ఉన్న అనుబంధం ఏంటి? బ్రిటన్ కొత్త ప్రధాని పూర్వీకుల మూలాలు ఇండియాలో ఉన్నాయి. రుషి సునక్ జీవిత ప్రస్థానంపై ప్రైమ్9 స్పెషల్ స్టోరీ.
మన దేశ మూలాలు కల్గిన వ్యక్తి, యునైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధాని రుషి సునాక్ కు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. 10 అంశాలతో రుషి సునాక్ గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బైడెన్ సోమవారం వైట్ హౌస్లో దీపావళి రిసెప్షన్ను నిర్వహించారు.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో వేడెక్కిన బ్రిటన్ రాజకీయాలకు ఎట్టకేలకు తెరపడింది. కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైనారు. సునాక్ భారత దేశ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో బ్రిటన్ లోని భారత పౌరులు సంబరాల్లో మునిగిపోయారు
2023లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కర్ణాటక భాజపా అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నేతృత్వంలో రిజర్వేషన్ పెంపుపై తీసుకొన్న ప్రభుత్వం నిర్ణయంపై గవర్నర్ తేవర్ చంద్ గహ్లాట్ ఆమోద ముద్ర వేశారు.