Home / International News
నేపాల్లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఏటీ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్ టిక్టాక్ వీడియో వైరల్గా మారింది.
బోడిగుండుకు, మోకాలుకు ముడిపెట్టడం.. జరిగే సంఘటనలకు, మాట్లాడే దానికి సంబంధం లేకపోతే సాధారణ ప్రజలు ఎక్కువగా మాట్లాడే మాట ఇది.
California: అమెరికాలోని కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాలిఫోర్నియా (California)లో తుఫాన్ ప్రభావం కొన్ని వారాలుగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు భారీ వర్షాలకు అల్లాడిపోతున్నారు. తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో అమెరికాలో భారీ విపత్తు చోటుచేసుకుందని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు తుఫాన్ ప్రభావంతో 19 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరిన్ని చలిగాలులు కాలిఫోర్నియాను చుట్టేస్తాయని.. భారీ […]
నేపాల్లో కూలిపోయిన ఏటి ఎయిర్లైన్స్ విమానంలోని చివరి క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్గా మారింది.
Pakistan Crisis: పాకిస్థాన్ లో ఆహార కొరత రోజురోజులు తీవ్రం అవుతుంది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని.. ఆహార కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఒక గోధుమ పిండి బ్యాగ్ కోసం వారు చేస్తున్న సాహాసాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తాజాగా గోధుమ పిండి కోసం ఓ ట్రక్ వెంటా పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing […]
పాల్లో ఘోర విమాన ప్రమాదం ( Plane Crash) చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 72 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు చాలామంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
దేశ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఆరు శాతం పన్నులు చెల్లిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ ప్రశంసించారు.
స్పోర్ట్స్వేర్ దిగ్గజం అడిడాస్ తన నాలుగు గీతల డిజైన్ను ఉపయోగించకుండా ఫ్యాషన్ డిజైనర్ థామ్ బ్రౌన్ ను ఆపాలంటూ చేసిన న్యాయపోరాటంలో ఓడిపోయింది.
బ్యాంకింగ్ భాషలో డాలర్ విలువ ఓపెన్ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది.పాకిస్థానీ బ్యాంకులు విదేశీ చెల్లింపుల కోసం 'ఓపెన్ మార్కెట్'లో డాలర్లను కొంటున్నాయి.
అమెరికాలో విమాన సర్వీసులను తిరిగి పునరుద్దరించారు. పైలట్లకు భద్రతా సమాచారాన్ని పంపే కంప్యూటర్ సిస్టమ్ విచ్ఛిన్నమై అమెరికా అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.