Home / IND VS PAK
ప్రపంచ టోర్నీకే వన్నెతెచ్చే అసలు సిసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా నేడు దాయాది దేశమైన పాకిస్థాన్తో భారత్ సమరానికి సిద్ధమయ్యింది. బరిలోకి దిగి ఫేస్ టు ఫేస్ తలపడనున్నాయి ఇరు జట్లు. ఈ పోరుకు మెల్బోర్న్ మైదానం వేదిక కానుంది.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులుండరు. ఆ మ్యాచ్ ఆద్యంతం ఎప్పడు ఏం జరుగుతుందా.. ఎవరెలా ఆడతారా అనే ఆసక్తితో చూస్తుంటారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్స్ ఫుల్ అయ్యాయి.
శ్రీలంక పై టీమిండియా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టలు పెడుతున్నారు. టీమిండియా ఓటమిని క్రికెట్ అభిమానులు తీసుకోలేకపోతున్నారు. టీమిండియా ఆసియా కప్ ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి అలాగే సూపర్-4లో భాగంగా వరసగా రెండుసార్లు ఓడిపోయింది.
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.