Home / Cremation
Terrorist: పహల్గాం దాడికి అనంతరం కోపంతో రగిలిపోతున్న భారత్.. పాక్ తగిన విధంగా బుద్ధి చేప్తోంది. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ముప్పేట దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే.. […]