Home / Congress
కాంగ్రెస్ 'భారత్ జోడో' ప్రచారం రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి బిజేపీకి మరో అవకాశాన్ని ఇచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారిలో పాస్టర్ అయిన జార్జ్ పొన్నయ్య మరియు రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ జోడో యాత్రలో భాగం కాంగ్రెస్ పార్టీ తమ ట్రక్కులకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుంటే డబ్బులు ఆదా అవుతాయని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సలహా ఇచ్చారు.
ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ఎఐసిసి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. పార్టీ చీఫ్ ఎన్నిక యొక్క "పారదర్శకత మరియు నిష్పాక్షికత" గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మునుగోడులో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రస్తుతం కాంగ్రెస్ ఫీవర్ పట్టుకొనింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఓ లక్కెయ్యాల్సిందే.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పాల్వాయి స్రవంతిని పార్టీ ప్రకటించింది. దీనితో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటున్న దాదాపు 230 మంది కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మాదిరే రాత్రి పూట కంటైనర్లలో బస చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించారు. రాహుల్కు సీఎం స్టాలిన్, గెహ్లాట్ త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ ప్రజల భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు కన్యాకుమారి నుంచి పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించనున్నారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర దాదాపు 150 రోజుల్లో పూర్తి కానుంది.
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.