Home / Chenab Railway Bridge
PM Modi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ముకాశ్మీర్ పర్యటనలో భాగంగా రూ. 1486 కోట్లతో చీనాబ్ నదిపై 1.31 కి.మీ. మేర నిర్మించిన వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. అలాగే శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆనందంతో చీనాబ్ రైల్వే వంతెనపై పరుగులు తీశారు. అలాగే రూ. 46 వేల కోట్లతో రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి […]