Home / bollywood
బాలీవుడ్ బడా హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ "విక్రమ్ వేద". ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్రబృందం విక్రమ్ వేద ట్రైలర్ను విడుదల చేశారు.
బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండడం కనిపిస్తుంది. తన అప్డేట్ అన్నీ అభిమానలతో నెట్టింట పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా, ఇన్ స్టా వేదికగా జాన్వి చేసిన డ్యాన్స్ ఇప్పుడు కుర్రకారులో జోరుపుట్టిస్తుంది.
బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్లు కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో వీరిరువురు మంగళవారం రాత్రి ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయానికి దర్శనానికి వచ్చారు. అయితే వీరిని గుడిలోకి ప్రవేశించకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.
"బ్రహ్మాస్త్రం" సినిమా ప్రెస్ మీట్ నిన్న హైద్రాబాద్ లో జరిగినది. ఈ ప్రెస్ ఈవెంటుకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నాగార్జున, రాజమౌళి,రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ నటీనటులు పాల్గొన్నారు.
ఈ మధ్య సినీ ఫీల్డ్ లో కొత్త ట్రెండు నడుస్తుంది అది ఏంటంటే సినిమా విడుదల అయ్యే ముందు, విడుదల అయ్యాక, సినిమా మంచి విజయం సాధించినప్పుడు దేవుని ఆశీస్సులు కోసం దేవుని గుళ్ళకు వెళ్తున్నారు. సాధరణంగా అన్నీ సినిమా వర్గాల వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు.
బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియగా సెప్టెంబర్ 9న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా అదే రేంజులో జరుగుతున్నాయి. నిజంగా ఈరోజు బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ ఇంకా బాగా జరగాల్సింది కానీ దానికి నాకు చాలా బాధగా ఉందని అలాగే కార్తికేయ ఈవెంట్ చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు.
సోనాలి పోగాట్ హత్య జరిగి సుమారు పది రోజులు కావస్తోంది. విచారణలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం సోనాలి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాత్రం ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్.
బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఇటీవల ప్రముఖ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' యొక్క 9వ ఎపిసోడ్లో కనిపించాడు. దిశా పటానీతో తనకు ఎలాంటి సంబంధం ఉంది అనే దాని గురించి మాట్లాడాడు. వీరిద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారని పుకార్లు ఉన్నాయి.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో సుకేశ్ చంద్రశేఖర్తో పాటు ఇతరులకు సంబంధించిన కేసులో సెప్టెంబరు 26న హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ను కూడా ఏజెన్సీ దాఖలు చేసింది.
అమిర్ ఖాన్ హీరోగా నటించిన సినిమా 'లాల్సింగ్ చడ్డా’.ఈ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాలేదు విడుదలైన మొదటి రోజే నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఇంక సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కథ బాగాలేదని,