Home / Bengaluru police
Police: భారత్- పాకిస్తాన్ మధ్య కొద్ది రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు ప్రారంభించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో పాకిస్తాన్ […]