Home / Apple
గత త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 24.1 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఇందులో ఐఫోన్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువని కంపెనీ పేర్కొంది.
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.
Apple Stores: దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ భారత్లో స్టోర్లను ప్రారంభించింది. భారత్ లో తొలి రిటైల్ స్టోర్ అయిన యాపిల్ బీకేసీని సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు.
భారత్ లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తి దాగి ఉంది. యాపిల్ వినియోగదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానికంగా పెట్టుబడులు పెట్టడం,
ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ యాపిల్ ఏదైనా కొత్త సిరీస్ లను ప్రారంభించేటప్పుడు .. పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపి వేయడం సంస్థకు అలవాటు.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నుంచి భారీగా ఉద్యోగాల కోతలు విధించిన విషయం తెలిసిందే.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం యోగా మాత్రమే కాకుండా యోగ చేయటానికి ముందు , ఆ తర్వాత కూడా తప్పనిసరిగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మన శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.
ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్ సంస్థ ‘క్లీన్ ఎనర్జీ చార్జింగ్’ అనే ఫీచర్ను తీసుకువచ్చింది. ఐఓఎస్ 16.1 పేరిట వచ్చిన ఈ అప్డేట్ గత సెప్టెంబరులోనే విడుదలైంది.
ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్గ్రేడ్లు చేపట్టనుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. రానున్న ఐఫోన్ 15 న్యూ బయోనిక్ ఏ17 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని సమాచారం. ఐఫోన్ 15 మోడల్స్లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తుంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ సైతం వారు తయారు చేసే ఐఫోన్లలో 5జీని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ అప్డేట్ను వచ్చేవారం ఇవ్వనున్నామని ప్రకటించింది.