Home / Allu Arjun
పాత చిత్రాలను థియేటర్లలో మళ్లీ విడుదల చేయడమనేది ఇపుడు ట్రెండ్లో ఉంది. ఇది ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికి గొప్ప మార్గంగా కనిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పోకిరి, 16 సంవత్సరాల క్రితం విడుదలైన చిత్రం,
త్వరలో 'పుష్ప 2' ప్రారంభం కానుందని తెలియజేసే ప్రత్యేక ప్రోమోను విడుదల చేయనున్నారు. 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ యంగ్ డైనమిక్ హీరో క్రేజ్ ‘పుష్ప’ సినిమాతో ఖండాంతరాలు దాటింది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రస్తుతం ఎక్కడ చూసిన బన్నీ హవానే కనిపిస్తుంది. కాగా ఇప్పుడు తాజా బన్నీ మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు.
ప్రముఖ టాలివుడ్ నటుడు అల్లు అర్జున్ చేసిన ఓ గుప్త దానాన్ని కేరళ అలెప్పీ కలెక్టర్ బయటపెట్టారు. దీంతో అల్లు అర్జున పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్లితే, కేరళలోని అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ ను ఓ పేద విద్యార్ధి కలిసింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం పుష్ప: ది రూల్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. సుకుమార్ షూట్ ప్రారంభించాలనుకున్నప్పటికీ, అల్లు అర్జున్ ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని చిత్రీకరణకు వెళ్లాలని చిత్రబృందాన్ని కోరాడు.
ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు
కూతురితో కలిసి అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. కారులోనే ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ తండ్రీకూతుర్లు కారులో నైట్ రైట్ చేస్తూ టిఫిన్ చేస్తున్న ఈ ఫొటోను కూడా నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన అల్లు అర్జున్ హవా కనిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా ప్రతి చోట బన్నీ పేరు మార్మోగిపోతుంది. గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే ఫిలింఫేర్, సైమా అవార్డులు కైవసం కాగా ఇప్పుడు మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు బన్నీ.
సౌత్ ఇండియా 67వ పార్లే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్కి స్వీప్ చేసింది
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.