Home / ప్రైమ్9స్పెషల్
దేశం ఆయన వెంట నడిచింది. యావత్తు దేశం ఆయన మార్గమే దిక్కనింది. వేసిన ప్రతి అడుగు ఓ చుక్కానిలా మారింది. హింసలోనే అహింస దాగివుందని ప్రపంచానికి చాటి చెప్పేలా సాగింది ఆయన జీవిత ప్రయాణం. మరణం కాదు ముఖ్యం, శాసనం ప్రధానం అంటూ శత్రువుల గుండెల్లో శాంతి కపోతాలు ఎగరవేసిన ధైర్యశాలి ఆయన రూపం.
అసలైన ఔషధ ఉత్పత్తులను కనుగొనడంలో మరియు ట్రేస్ చేయడంలో సహాయపడటానికి, ఔషధాల ప్యాకెట్లపై బార్ కోడ్లు లేదా క్యూఆర్ కోడ్లను ప్రింట్ చేయమని లేదా అతికించమని కేంద్రం త్వరలో ఔషధ తయారీదారులను కోరవచ్చని తెలుస్తోంది.
చాలాకాలం తరువాత దర్శకుడు మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ ధియేటర్లలో విడుదలయింది. ఐశ్వర్యరాయ్, శరత్ కుమార్, త్రిష, విక్రమ్, కార్తీ తదితరులు నటించిన ఈ చారిత్రక సినిమాలో స్టార్స్ ధరించిన బంగారు అభరణాలను హైదరాబాద్ కు చెందిన కిషన్ దాస్ జ్యూవెలర్స్ తయారు చేసింది.
Dailyhunt: ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో #StoryForGlory ముగించిన Dailyhunt మరియు AMG మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్
ఇటీవల కాలంలో మూన్లైట్ పదం చాలా మంది వినే ఉంటారు. తాజాగా విప్రో 300 ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా మూన్లైట్కు పాల్పడుతున్నారని యాజమాన్యం వీరిని ఉద్యోగంలోంచి తొలగించింది.
తెలుగు వారు ఏ రంగంలోనై రాణించగలరు ఎన్ని రికార్డులైనా నెలకొల్పగలరు అన్నది నానుడి కాదండో అక్షరాల నిజం. సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ రిచ్లిస్ట్-2022లో మెరుగైన ర్యాంకులన్నీ మన తెలుగువారే సాధించారు.
దేశంలో 12 మంది భారతీయుల నికర విలువ రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని బుధవారం వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదికలో తేలింది. గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నఈ జాబితాలో ముఖేష్ అంబానీ, సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ మరియు రాధాకిషన్ దమానీ వంటి పేర్లు ఉన్నాయి.
చాలా మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ తర్వాత కూడ జాతీయ స్థాయి పరీక్లో విజయం సాధించడం కష్టంగా ఉంటోంది. హర్యానాకు చెందిన తనిష్క ఇంజనీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షలను ఒకే సంవత్సరంలో సాధించగలిగింది.
పల్లోంజీ షాపూర్ గ్రూపుకు దెబ్బమీద దెబ్బతగులుతోంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై తిరుగు ప్రయాణమవుతుండగా మిస్ర్తీ ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ను గుద్దుకుని దుర్మరణం పాలయ్యాడు. వెనుకసీటులో ఉన్న సైరస్ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కొద్ది రోజులుగా అంతర్గత కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు సైలెంట్మ అయిపోయారు. ఇప్పటికే మునుగోడు విషయంలో టీఆరెస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా దూకుడుగా వెళ్తుంటే కాంగ్రెస్