Home / పొలిటికల్ వార్తలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. చండూరు సభలో తనను అసభ్యకరంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. తరుణ్ చుగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం సునీల్ బన్సాల్ను నియమించింది. ప్రస్తుతం సునీల్ బన్సాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీతో అసౌకర్యంగా ఉండటం వల్ల తెగతెంపులు చేసుకుని ఇతర పార్టీల పొత్తుతో నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నారు. ఒకప్పడు ప్రశాంత్ కిశోర్ నితీష్కుమార్కు అత్యంత సన్నిహితుడు.
వైసపీ ఎంపీ మాధవ్ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.ఇది ఫేక్ వీడియో అని మీడియా కు తెలిపారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేసారు. అది ఫేక్ వీడియో అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు.
జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేయడంతో బీజేపీతో ఆయన ప్రయాణం ముగిసింది. బీహార్ లో తాజాగా మారిన రాజకీయపరిణామాల వెనుక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వున్నారు. బీజేపీ పై నితీశ్ లో పేరుకుంటున్న అసంతృప్తిని ఆయన గమనించారు.
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నేడు ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారంపై స్పష్టత లేదు. నితీష్ కుమార్ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ద్రోహం చేశారని ఆరోపిస్తూ బీజేపీ
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కొమటిరెడ్డి బద్రర్స్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎలాగైన మునుగోడును గెలుచుకోవాలని భావిస్తున్నారు.
నితీష్ కుమార్ మంగళవారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమార్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ను రాజ్ భవన్లో కలుసుకున్నారు మరియు రాష్ట్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ముగించినందుకు గుర్తుగా ఉన్నత పదవికి రాజీనామా లేఖను సమర్పించారు