Home / పొలిటికల్ వార్తలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
బెంగళూరు మిల్లర్స్ రోడ్లోని తన విలాసవంతమైన ఇంట్లో కూర్చున్న యూసఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ కార్యకర్తలను కలవడంలో బిజీగా ఉన్నారు. అయితే అతనికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు. కాని చిక్పేట అసెంబ్లీ సీటు
మహ్మద్ ప్రవక్త పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను మంగళవారం ఉదయం పోలీసులు రాజా సింగ్ ఇంటికి వెళ్ళి అరెస్టు చేసి రాజా సింగును అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి భేటీ పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా, జనగామ జిల్లాలో పాదయాత్రలోనే బండి సంజయ్ దీక్షకు దిగేందుకు సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీక్షకు దిగుతుండగా అరస్ట్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన పౌర సమాజానికి చెందిన సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేందుకు రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఏపార్టీకి మద్దతివ్వాలో ఎవరూ చెప్పనవసరంలేదని అన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో ఒంటరిగానే పోటీ
బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని మాజీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి విస్తరణకు ఉపయోగపడుతుందనే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్నాని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తాను ఉన్నానంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు.