Home / పొలిటికల్ వార్తలు
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్న వారిని పొలిమేరల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు.
అతను ఏం మాట్లాడిన సంచలనమే..అడపా, దడపా వస్తుంటారు. మాట్లాడిన రెండు మాటలు సంచలనంగా నిలుస్తుంటాయి. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. డబ్బులు ఎవరిచ్చినా, అది మీ డబ్బే..కాబట్టి తీసుకోండి అంటూ మునుగోడు ఓటర్ల నుద్దేశించి పేర్కొన్నారు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని ఒకవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మరోవైపు ఇదే ప్రాంతంలోని కీలక నేతలిద్దరి మద్య గొడవలు రోడ్డున పడినట్లు అర్ధమవుతోంది. దాని ఫలితంగా వీళ్ళ గొడవలన్నీ మీడియాకు ఎక్కాయి.
పక్కా ప్లానింగ్తో జనసేనాని పావులు కదుపుతున్నారా? భయం తన బ్లడ్లో లేదని నిరూపించేందుకే ఫిక్స్ అయ్యారా? సంఖ్యాబలం కన్నా సంకల్ప బలమే గొప్పదని నిరూపించబోతున్నారా? విశాఖలో వైసీపీ నడిపిస్తున్న గర్జన రోజునే పవన్ కల్యాణ్ టూర్ ఫిక్స్ చేయడంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు.
తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నాని బుధవారం గుడివాడ ఐదో వార్డు శ్రీరామపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలంగాణ టీడీపీ దిగనుంది. ఆ పార్టీ అభ్యర్ధిగా జక్కలి ఐలయ్య యాదవ్ పోటీ పోటీ చేయనున్నారు. రేపటిదినం టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది.
ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉమా ఏపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
మునుగోడు, తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇదే పేరు. ఎందుకంటే అక్కడ వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది.
విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్తో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జనను చేపట్టనుంది నాన్ పొలిటికల్ జేఏసీ.