Home / పొలిటికల్ వార్తలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్న విషయం తెలిసిందే.షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకే పవన్ కళ్యాణ్ అమమవారినిదర్శించుకోనుండగా పలు కారణాల రీత్యా దర్శనం ఆలస్యం అయ్యింది.ఈ మేరకు తాజాగా పవన్ కళ్యాణ్ ఆలయం వద్దకు చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని అర్చించిన అనంతరం సన్నిధానంలో వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవడం సీఎం జగన్ కి కూడా షాక్ కలిగిస్తుంది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకోవడం గమనార్హం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనాని ఛలో కొండగట్టు లో భాగంగా జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం అయ్యారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి వారితో చర్చించారు. తెలంగాణలోనూ జనసేన పోటీ భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు. […]
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్దమయింది.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామికి..
కొండగట్టు అంజనేయ స్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి జనసేన అధినేత నోరు విప్పారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ తో ఎక్స్క్లూజీవ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ .. పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు పొత్తుల గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం కష్టం అని..
Ys Sharmila: తెలంగాణలో ముందుస్తు ఎన్నికలపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని షర్మిల అన్నారు. ఈ విషయం కేసీఆర్ కు బాగా తెలుసని.. ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్ నష్టపోతారని ఆమె అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28 నుంచి […]