Home / పొలిటికల్ వార్తలు
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహి ఏపీలో దూసుకుపోవడానికి సిద్ధమైంది. తాజాగా ఛలో కొండగట్టుకు సంబంధించిన ప్రోమోను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
Nagababu Tweet: ఓ ప్రముఖ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారంపై నాగబాబు స్పందించారు. తను చేసిన వ్యాఖ్యలను.. మరోలా మార్చి చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై నాగబాబు ఇదివరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని నాగబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు.. పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో జనసేన […]
Revanth Reddy: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) స్పందించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు స్మితా సబర్వాల్ సంఘటన అద్దం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శికే రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ‘ సీఎం కార్యదర్శి ప్రాణాలకే […]
ఈ నెల 24న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు చేయించనున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Manik Rao Thackrey: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. గాంధీ భవన్ లో నేడు ఆయన టీపీసీసీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని అన్నారు. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు. అధిష్ఠానం ఏం చెబితే అది చేయడమే తన […]
PM Modi Telangana Tour : తెలంగాణలో మోదీ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో మోదీ పర్యటన తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటుగా మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి జనవరి 19న మోదీ హైదరాబాద్ […]
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( congress) లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజూకూ ఎక్కువవుతున్నాయి. పార్టీలో ఏ నేత.. ఎప్పుడు ఎవరిపై విమర్శలకు దిగుతారో చెప్పలేని పరిస్థితి. అధిష్టానం ఎన్ని పంచాయితీలు పెట్టినా .. ఇక్కడి నేతల మధ్య మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేయక పోవడంతోనే ఓడిపోయామని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి […]
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా - జనసేన మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన భామిని మండలం లో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Nagababu On Alliances: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నాగబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కర్నూలులో జనసేన నేతలు.. వీర మహిళలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. […]
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.