Home / పొలిటికల్ వార్తలు
Etala vs Ktr: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల యుద్ధాలు జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. పద్దులపై చర్చలో భాగంగా.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు చురకలు అంటించారు.
కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపడితే, చంద్రబాబు ఈబీసీ కోటాలో రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
Ts Leaders: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నాయకులు నోటికి పదును పెడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునే క్రమంలో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. శాంతి భద్రతలు.. మత ఘర్షణలకు ఆజ్యం పోస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీలో ఓక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం అశోక్ గెహ్లాటే ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
Cm Kcr Comments: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోడు భూముల గురించి మాట్లాడిన కేసీఆర్.. వారికి గుడ్ న్యూస్ చెప్పారు. దానితో పాటు కొన్నిషరతులు కూడా వివరించారు. ఇక పోడు భూములకు పట్టాలే కాకుండా.. వారికి రైతుబంధు కూడా అందిస్తామని కేసీఆర్ సభాముఖంగా తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
Bandi Sanjay Comments: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. నూతనంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు.
PM Narendra Modi : మన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నరేంద్రమోదీ గురించి ఎంత చర్చ జరుగుతుందో ఆయన ధరించే వస్త్రాల గురించి కూడా అంతే చర్చ జరుగుతుండడం విశేషం. మోదీ వస్త్రధారణను సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతుంటారు. మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయన వేషాధారణ ఎలా ఉంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుంటుంది. మార్కెట్లో మోదీ డ్రెస్సులకు భారీ డిమాండ్ కూడా ఉన్న విషయం […]
పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ గత నెల 25 వ తేదీన విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ప్రచార రథం వారాహికి విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టాలని అమిత్ షాకు లేఖ రాసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైకాపాకి సొంత పార్టీ నేతలే రివర్స్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో గత కొద్దిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.