Home / జాతీయం
PM Kisan 19th Installment Rs 22,000 Cr To Be Released Today: రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకం కింద అందించే నిధులను ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో విడుదల కానుంది. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో […]
Telangana pilgrims die in uttar pradesh road accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇంకా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కార్ డ్రైవర్ మల్లారెడ్డి మృతి చెందారు. వీరంతా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం […]
Former CM Atishi Becomes First Woman Leader Of Opposition In Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా, మిగతావారంతా మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నికకావడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఆప్ […]
Tamil Nadu CM Stalin says he won’t sign NEP even if Centre offers Rs 10,000 crore: జాతీయ విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం రూ.10 వేల కోట్లు మంజూరు చేసినా అంగీకరించేది లేదన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్, సామాజిక న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉండటం వల్లే ‘ఎన్ఈపీ’ని […]
Bhutan PM Calls PM Modi’s ‘Elder Brother’ and ‘World’s Greatest Leader: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న సోల్ లీడర్ షిప్ కాన్క్లేవ్ కార్యక్రమంలో భూటాన్ పీఎం మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అన్నయ్య లాంటి వారన్నారు. అంతేకాకుండా ఆయన ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అని వర్ణించారు. మోదీది కళాత్మక ఆలోచన అని, నాయకులను పెంపొందించడంతో పాటు సేవ చేయడంలో ఆయన […]
Sonia Gandhi Discharged From Ganga Ram Hospital In Delhi: కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదర సంబంధిత వ్యాధితో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు ఆమెకు గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్టు డాక్టర్ సమీరన్ నందీ ట్రీట్ మెంట్ నిర్వహించారు. రాత్రి నుంచి ఆమె […]
PM Modi’s banter with Pawan Kalyan at Delhi CM oath ceremony: ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పక్షాన తామిచ్చిన హామీలను అమలుచేసి చూపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్డీయే మిత్రపక్ష పార్టీ అధినేత హోదాలో ఆయన హజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని ఇచ్చిన విందులోనూ పవన్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ మీడియాతో పవన్ ఇష్టాగోష్టిగా […]
Rekha Gupta takes oath as CM of Delhi: ఢిల్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, […]
Rekha Gupta Named Next Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఇటీవల గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి రేఖా గుప్తాను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నేతలంతా కలిసి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్లీలా మైదాన్లో కొత్త ప్రభుత్వం […]
Cracks in Maharashtra’s ruling Mahayuti alliance: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించనున్నారు. అయితే, శిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని పార్టీ […]