Home / జాతీయం
బీహార్లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని
తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 15 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోనే ఉన్నాయి. తిరుచ్చి, నామక్కల్, సేలం జిల్లాల్లో వరదలు ప్రమాదకరస్థాయిని తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
నేడు భారత 16 వ ఉపరాష్ట్ర పతి ఎన్నికల కోసం పార్లమెంట్ భవనంలో ఏర్పాట్లు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ పశ్చిమ భెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ బరిలో నిలవగా.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మార్గరేట్ ఆల్వా బరిలో ఉన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ హాల్ లోనే కౌంటింగ్ జరుగుతుంది.
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శతాబ్దం క్రితం ఒక్కో ఇటుక పేర్చుకుంటూ భారత్ను నిర్మించుకుంటే ప్రస్తుతం మన కళ్ల ముందే ప్రజాస్వామ్యం నాశనంమవుతోందని
కేరళలో వరుసగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని దక్షిణ జిల్లాలో వర్షాలు కాస్తా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణశాఖ ఈ రోజు ఎనిమిది జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఇదుక్కి, త్రిసూర్, పలక్కాడ్, మల్లాపురం, కోజికోడ్, వానియాడ్,
ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖతో గురువారం జరిగిన సమావేశం తరువాత వంటనూనెల తయారీదారులు అంతర్జాతీయ ధరలలో మరింత తగ్గింపులను ఆమోదించడానికి ధరలను 10 నుండి 12 రూపాయల వరకు తగ్గించాలని నిర్ణయించారు.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పలువురు విదేశీయులు భారత్ కు వచ్చారు.అయితే వీసాల గడువు ముగిసినప్పటికీ 40,000 మందికి పైగా విదేశీయులు భారతదేశంలోనే ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2019లో వీసాల గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 54,576
ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై కోర్టులో ఈడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు గుప్పించారు. తనను వెంటిలేటర్, కిటికిలేని గదిలో ఉంచి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. కాగా రౌత్ ఆరోపణలను ఈడీ ఖండించింది. సంజయ్ రౌత్ను
రాజస్థాన్లోని తొమ్మిది జిల్లాల్లో లుంపి చర్మవ్యాధి కారణంగా 2,500 పైగా పశువులు మరణించడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. వైరల్ వ్యాధి కారణంగా 2,500 పశువులు చనిపోగా, మరో 50,000 పశువులకు సోకింది. వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు వ్యాపించింది.
తాను నరేంద్ర మోదీకి భయపడనని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యను చూసి భయపడబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ చర్యలను "బెదిరింపు ప్రయత్నం"గా ఆయన అభివర్ణించారు."దేశాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు దేశంలో సామరస్యాన్ని కొనసాగించడానికి నేను పని చేస్తూనే ఉంటాను.