Home / జాతీయం
అయోధ్య విమానాశ్రయం నిర్మాణం రామమందిర భావన మరియు ఆధ్యాత్మికత నుండి ప్రేరణ పొందినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం విమానాశ్రయాలలో కోవిడ్-19 పరీక్ష సంబంధిత చర్యలను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెడుతోంది.
కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా... వారి కుటుంబ సభ్యులు పరిస్థితి ఎంతో కష్టంగా
కోవిడ్ -19 మార్గదర్శకాలను సరిగ్గా పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజస్థాన్లో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసాయి.
కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిఆర్ఎఫ్)ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించినట్లు కేంద్రం మంగళవారం లోక్సభకు తెలియజేసింది.
హర్యానాలో ఇకపై వివాహం కోసం మత మార్పిడి అనుమతించబడదు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, వారికి 3 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.
ప్రభుత్వ ప్రకటనలుగా రాజకీయ ప్రకటనలను ప్రచురించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రూ.60 కోట్లు ఇచ్చానని సుకేష్ చంద్రశేఖర్ మంగళవారం ఆరోపించాడు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.