Home / జాతీయం
కేరళలో మొదటిసారిగా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గర్బం దాల్చితే 60 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది.
కోవిడ్ -19 నివారణకు నాసల్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
రామసేతుపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. హర్యానాకు చెందిన స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలోకి శనివారం నుంచి 10 రోజుల పాటు సందర్శకులను అనుమతించకూడదని నిర్వహణ కమిటీ నిర్ణయించింది.
కాన్పూర్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువ చేసే బంగారాన్ని దొంగల ముఠా దోచుకెళ్లింది.
దేశంలోని పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం న్యూఇయర్ కానుక ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని ప్రకటించింది.
వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బ్యాంక్ మంజూరు చేసిన రుణాలలో మోసం మరియు అవకతవకలకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ మరియు ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది.
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గి ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాధారణ జనజీవనం కొనసాగుతోందని అనుకునే లోపే.. నేను ఎక్కడికి పోలేదు.. సరికొత్తగా మళ్లీ పుట్టుకొచ్చా అంటూ మరోసారి కొవిడ్ కొత్త వేరియంట్ అయిన బీఎఫ్-7 పడగ విప్పుతోంది.
సానియా మీర్జా ముందు ఈ పేరు వినగానే అందరికీ టెన్నిస్ స్టార్ గుర్తుకు వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఈ పేరు గల ఓ యువతి చారియత్ర సృష్టించని
నార్త్ సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు మలుపు తిరుగుతూ లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.