Home / జాతీయం
మూడు నెలలు కావస్తున్నా తమకు న్యాయం జరగలేదని అందుకే మళ్లీ నిరసన తెలుపుతున్నామని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా పలువురు రెజ్లర్లు అన్నారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి వారు మీడియాతో మాట్లాడారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండి ) వచ్చే వారంలో వర్షాలు కురిసే రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. రాబోయే ఐదు రోజులలో భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవని తెలిపింది.ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు గాలులతో కూడిన మోస్తరు వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థ పేర్కొంది,
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి మరియు పర్యాటకాన్ని పెంచేందుకు మెట్రో ఏర్పాటు చేయబడింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రెండు రోజుల పర్యటనకు బయలుదేరి ముప్పై ఆరు గంటల వ్యవధిలో ఏడు నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 24 మరియు 25 తేదీలలో రెండు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని 5,300 కి.మీలకు పైగా ప్రయాణించనున్నారు.
37 రోజుల పాటు పంజాబ్ పోలీసుల నుండి తప్పించుకున్న తర్వాత, వేర్పాటువాద మరియు రాడికల్ బోధకుడు అమృత్ పాల్ సింగ్ చివరకు పంజాబ్లోని మోగాలోని గురుద్వారాలో లొంగిపోయాడు. అసోంలోని దిబ్రూగఢ్లోని సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను కీర్తించేవారిని, అతనికి మద్దతుగా మాట్లాడేవారిని కాల్చిపారేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే అన్నారు.జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఒకరు 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని అరిచాడు.
ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ ఎట్టకేలకు పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ‘వారిస్ పంజాబ్ దే’ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన అమృత్ పాల్ సింగ్ దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతూ చివరికి పోలీసులకు చిక్కాడు. కాగా ఆదివారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా జిల్లాలో పోలీసుల ఎదుట అమృత్పాల్
కాగా జీ20 సమ్మిట్ లో భాగంగా బైడెన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఆయన తో పాటు అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు..ఎలా మారుతాయే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ లో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.