Home / జాతీయం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది.
కర్ణాటక జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న లింగాయత్ గ్రూపులోని ఒక ఉప-విభాగమైన పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్ష మందికి పైగా సభ్యులు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఈరోజు బెలగావిలోని సువర్ణ సౌధ నుండి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మరియు భారతదేశంలో మూడు కొత్త వేరియంట్లను గుర్తించడాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం పార్లమెంటు ఉభయ సభలకు తెలియజేశారు.
స్పైస్జెట్ తన ఫ్లైట్ అటెండెంట్లను ట్విట్టర్ పోస్ట్లో రెడ్-హాట్ గర్ల్స్"గా అభివర్ణించడం వివాదాస్పదమయింది
ఒడిశాలో మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన 600 మందికి పైగా చురుకైన మిలీషియా సభ్యులు పోలీసులకు, మల్కన్గిరిలో బీఎస్ఎఫ్కి లొంగిపోయారు.
Gvl Narasimharao : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రిజర్వేషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో కాపు రిజర్వేషన్లు గురించి తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో గత తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టం చేసిన విషయం తెలిసిందే. కాపులు, బీసీల రిజర్వేషన్లపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు జీవీఎల్.నరసింహరావు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు జీవీఎల్ ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ […]
Corona : కోవిడ్ మళ్లీ భయపెట్టేందుకు రెడీ అయ్యింది. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్ ను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజాగా పరిస్ధితులపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ […]
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా ఆమె సెటైర్లు వేశారు.
ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమయిన ఒమిక్రాన్ వేరియంట్ BF.7 భారత్ లో ప్రవేశించింది.