Home / జాతీయం
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపును కూడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీ వెళ్ళిన సీఎం జగన్ రాత్రి 7.30 గంటల సమయానికి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, ఒక క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతూ తనకు రూ.1 కోటి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఒక మహిళా డిజైనర్పై కేసు దాఖలు చేసింది.
ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రఖ్యాత ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్- 2023 (గేట్ 2023) ఫలితాలు విడుదల అయ్యాయి.
: అస్సాంలోని తేయాకు తోటల కార్మికులకు షెడ్యూల్డ్ తెగల హోదా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా అస్సాంలోని ఆదివాసీ సంఘం ఇతర వెనుకబడిన తరగతుల (OBC)తో ఒక ప్రత్యేక ఉప వర్గంలో ఉంటుంది
ఆదాయపు పన్నుకు సంబంధించి నూతన పన్ను విధానం 2023-24 .. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది.
చనిపోయిన తరువాత అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసే అత్యధిక వ్యక్తులతో కేరళ మొదటి స్థానంలో ఉంది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేరళలో సుమారు 1.30 లక్షల మంది అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయగా, ఢిల్లీలో దాదాపు 58,000 మంది అవయవదానానికి నమోదు చేసుకున్నారు.
ఉన్నత విద్యను కోసం భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్ దేశాలకూ ఇండియన్ స్టూడెంట్స్ క్యూ కడుతున్నారు.
:పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం పూంచ్ జిల్లాలోని ఓ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ముఫ్తీ ఆలయ సందర్శనను భారతీయ జనతా పార్టీ "రాజకీయ జిమ్మిక్"గా అభివర్ణించింది.