Home / జాతీయం
Electric vehicles: ప్రస్తుతం విద్యుత్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఫేమ్ 2 పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అని చాలా కాలంగా సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈవీ వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. కానీ తాజాగా ఈ అంశంపై భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ ప్రణాళికలు నిజం […]
మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన దత్తాత్రేయ గాడ్గే అనే రైతు తన తోటలో మామిడి పండ్లకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ పేరు పెట్టారు. గాడ్గే యొక్క తోటలో పండించిన 'శారద్ మామిడి' ఒక్కొక్కటి 2.5 కిలోల బరువు ఉంటుంది . షోలాపూర్లో ఏటా నిర్వహించబడే మామిడి పండుగలో ఇవి జనాలను ఆకర్షిస్తున్నాయి.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గురువారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ముందు ఉద్యోగాల భూములు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు.ఈడీ ఉదయం రెండున్నర గంటలపాటు రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆమె మళ్లీ భోజన విరామం తరువాత విచారణకు హాజరయ్యారు.
ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది మరియు భద్రతా కారణాల దృష్ట్యా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో సినిమా ప్రేక్షకులకు భద్రత కల్పించాలని తమిళనాడును కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో మొదటి వందే భారత్ రైలును (పూరీ-హౌరా)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రయాణించే రెండవ వందే భారత్ రైలు కావడం విశేషం.
Bihar: కాసేపట్లో పెళ్లి.. బంధువులంతా వచ్చారు. పెళ్లి వేదికపైకి వధువు చేరుకుంది. ఇక మూడుముళ్లు పడతాయనగా పెళ్లి కూతురు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది.
ఓ ప్రయాణికుడు విమానంలో బీడీ కాల్చడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని మార్వాడ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వృద్ధుడు అహ్మదాబాద్ నుంచి బెంగళూరు కు విమానంలో ప్రయాణం చేశాడు.
ఏకాభిప్రాయం ద్వారానే కర్ణాటక సిఎంగా సిద్ధ రామయ్యని ఎంపిక చేశామని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వేణు గోపాల్ శనివారం సిద్ధరామయ్య సిఎంగా, డికె శివకుమార్ డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుగోపాల్ ప్రకటించారు.
Central Cabinet: కేంద్ర మంత్రివర్గంలో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మంత్రిత్వ శాఖలను మార్చుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.