Home / జాతీయం
డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్ను విడుదల చేసేందుకు బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నుండి రూ.25 కోట్లు దోపిడీకి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే షారూఖ్ ఖాన్ తనతో మాట్లాడిన వాట్సాప్ సంభాషణలను బయటపెట్టారు
తదుపరి విచారణ జరిపేవరకు జ్ఞాన్వాపి మసీదు-కాశీ విశ్వనాథ్ కారిడార్లోని శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించరాదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి తెలిపింది
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లను రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ శుక్రవారం కలుసుకున్నారు. దేశం గర్వించేలా చేసిన వారికి న్యాయం చేయడంలో ఆలస్యం ఎందుకంటూ ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ ద్వారా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుండి ఎటువంటి నియంత్రణ వైఫల్యం జరిగిందని నిర్ధారించడం సాధ్యం కాదని హిండెన్బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సుప్రీంకోర్టు నియమించిన డొమైన్ నిపుణుల ప్యానెల్ క్లీన్ చిట్ ఇచ్చింది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని తమిళ నటుడు, నిర్మాత మణికందన్ కొనుగోలు చేసారు.చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న ఈ ఇంటిని కొనుగోలు చేసే సమయంలో సుందర్ తల్లిదండ్రుల సంస్కారం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మణికందన్ పేర్కొన్నారు.
ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష యూజీ అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
డ్రగ్స్ కేసులో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే తన కుటుంబంతో కలిసి విదేశాలకు అనేకసార్లు పర్యటించారని, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ నివేదిక పేర్కొంది
జున్ మోనీ రాభా మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించే వారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో యూపీ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (మే 19) తన ఆరు రోజుల పర్యటన కోసం మూడు దేశాలైన జపాన్, పాపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాకు బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనడానికి బయలుదేరారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ హామీ ఇచ్చారు.ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.