Home / జాతీయం
Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి భద్రత పెంచనున్నారు. ఇప్పటివరకు దాదాకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు.
అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ‘లేడీ సింగం’గా పేరు పొందిన పోలీసు ఆఫీసర్ జున్మోనీ రాభా మృతి చెందారు. రాభా తన ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు..
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. ఆయన రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య సీనియారిటీ, క్లీన్ ఇమేజ్, ఓబిసి నేత, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు.
నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సభ్యుడు జస్వీందర్ సింగ్ ముల్తానీ సహచరుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది కేరళలో రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సాధారణంగా కేరళ రాష్ట్రంలో జూన్ 1 నుంచి రుతుపవనాలు ప్రారంభమవుతాయి.అయితే ఈ ఏడాది జూన్ 4 నుంచి రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి.
Uttar Pradesh: యూపీలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. బాలికలను లైంగికంగా వేధించాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఏకంగా 18 మందిబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కర్నాటక విజయంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఏకమై మోదీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెలలోనే దేశ ప్రజలు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిఉంటుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డికె శివకుమార్ కంటే ముందున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్యకు సీఎం పదవి కోసం మద్దతిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. గుజరాత్లోని జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన తన భార్య రివాబాతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసాన్ని జడేజా సందర్శించాడు
మహారాష్ట్రలోని అకోలాలో శనివారం జరిగిన మత ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 103 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. శాంతి భద్రతలను కాపాడేందుకు గాను ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ బంద్ చేసారు.