Home / జాతీయం
ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకుడుగా మారిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ మరియు అతనితో సంబంధం ఉన్న వారిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) బుధవారం ఉత్తరప్రదేశ్లో తాజా సోదాలు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఆయన డిప్యూటీ తేజస్వి యాదవ్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు రాహుల్ గాంధీతో సమావేశమై సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు.
గోమూత్రంలో 14 రకాల హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని ఐవీఆర్ఐ తెలిపింది. ఆవులు , ఎద్దుల మూత్రం గురించి పీర్ రివ్యూడ్ రీసెర్చ్ లో ఈ విషయాలు కనుగొన్నారట.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 12) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్లో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ జైపూర్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది.
దేశంలోని ముఖ్యమైన సిటీల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ కాల్పుల ఘటన సమాచారం అందగానే పంజాబ్ పోలీసులు మిలిటరీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని అప్పటికే ఆర్మీ అధికారులు తమ అధీనంలోకి
తమిళనాడులో రూట్ మార్చ్లు నిర్వహించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ని అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది
1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ వాయిస్ శాంపిల్ రికార్డు చేసినందుకు సీబీఐ మంగళవారం ఆయనకు సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు.టైట్లర్ CGO కాంప్లెక్స్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చేరుకున్నాడు, అక్కడ అతని వాయిస్ నమూనాను నిపుణులు సేకరించారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి సోమవారం మాట్లాడుతూ రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు. కోలార్లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో కుమారస్వామి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.
ఉత్తరప్రదేశ్లోని బదౌన్కు చెందిన ఒక వ్యక్తిపై ఎలుకను చంపినందుకు పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు, అతను ఎలుకను ఇటుకతో కట్టి కాలువలో ముంచి చంపాడని ఆరోపించారు.జంతు హక్కుల కార్యకర్త వికేంద్ర శర్మ ఈ మొత్తం ఘటనను చిత్రీకరించి నిందితుడు మనోజ్ కుమార్పై ఫిర్యాదు చేయడంతో విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.