Home / జాతీయం
న్యూఢిల్లీలో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని అభ్యర్థనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఎటిఆర్)ని కోర్టుకు సమర్పించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని పిటిషన్లో ఆరోపించారు.
ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమయే శ్రీ అమర్నాథ్ యాత్రలో యాత్రికులు కూల్ డ్రింక్స్, కరకరలాడే స్నాక్స్, డీప్ ఫ్రైడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, జిలేబీ మరియు హల్వా వంటి స్వీట్లు, పూరీలు తీసుకోలేరు
: తన సహజీవన భాగస్వామిని చంపి, ఆపై ఆమె శరీర భాగాలను నరికి, ఉడకబెట్టినందుకు అరెస్టయిన మనోజ్ సానే తాను సరస్వతి వైద్యను చంపలేదని పోలీసులకు చెప్పాడు.జూన్ 3న సరస్వతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని మనోజ్ పోలీసులకు తెలిపాడు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి బుధవారం బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. గుజరాత్కు చెందిన ప్రతీక్ దోషితో వాంగ్మయి వివాహం జరిగింది.
బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం సందర్బంగా గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసినపుడు తాత్కాలికంగా అక్కడ సమీపంలో ఉన్న బహనాగ నోడల్ పాఠశాలలో వీటిని ఉంచారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్దులు, సిబ్బంది తిరిగి స్కూళ్లను తెరిచాక అక్కడ ఉండటానికి నిరాకరించడంతో దానిని కూల్చేసారు.
బ్రేక్ ప్యాడ్లు రాపిడి కారణంగా పూరీ-దుర్గ్ ఎక్స్ప్రెస్ యొక్క ఏసీ కోచ్ లో మంటలు రేగాయని రైల్వే అధికారి తెలిపారు. దీనితో ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని ఖరియార్ రోడ్ లో రైలు నిలిపివేసారు. రైలు గురువారం సాయంత్రం ఖరియార్ రోడ్ స్టేషన్కు చేరుకోగానే బి3 కోచ్లో పొగలు కనిపించాయని తెలిపారు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వివాహానికి అతికొద్ది మంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం అందుతుంది. గుజరాత్కు చెందిన వరుడు
వారణాసి జ్ఞాన్వాపి మసీదు కేసు నుండి ఉపసంహరించుకున్న కొద్ది రోజుల తర్వాత, రాఖీ సింగ్ బుధవారం నాడు, మిగిలిన నలుగురు వ్యాజ్యదారుల నుండి వేధింపులను పేర్కొంటూ అనాయాస మరణానికి తన అభ్యర్థనను మన్నించవలసిందిగా రాష్ట్రపతిని కోరింది.
గురువారం గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగానికి ‘మోదీ, మోదీ’ నినాదాలతో అంతరాయం కలిగింది. దీనితో ఆయన తనదైన శైలిలో వారికి నచ్చచెప్పే యత్నం చేసారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, (నీట్) పరీక్ష సందర్బంగా తన ఒఎంఆర్ షీటును పాడుచేసి ఇబ్బందిపెట్టినందుకు దిశా శర్మ అనే యువతి పరీక్ష ఇన్విజిలేటర్పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.