Home / తెలంగాణ
తెరాశ పార్టీ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను పున: పరిశీలన చేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు సర్వోత్తమ న్యాయస్ధానం సూచించింది
ఓ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్ ఆరోపణలపై సస్పెండ్ అయిన మారేడ్ పల్లి మాజీ వలయాధికారి నాగేశ్వరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నేటి సమాజంలో సోషల్ మీడియా చాలా విస్తృతంగా మారింది. ఏమరపాటుగా ఉన్నా, చట్టానికి అతీతంగా వ్యవహరించినా వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది సామాన్యుడైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజకీయ నేతలైనా సోషల్ మీడియా ముందు తలదించుకోవాల్సిందే.
తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలు అయ్యాయి. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది.
తెలంగాణాలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు తగ్గిన్నట్లు మంత్రి హరీశ్ రావు చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో అధికారులు గణాంకాలు తెలియచేసాయి. ఆరోగ్య శ్రీ అమలుపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవాలపై ఆరాతీసారు.
దేశ రాజధానిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఏర్పడింది. ఇండియా గేట్ వద్ద అధికారికంగా బతుకమ్మ సంబరాలను చేపట్టారు. సంబరాలను వీక్షించేందుకు సాంస్కృతిక శాఖ ఎల్ ఇ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆహ్లాద వాతావరణాన్ని మరింత దగ్గర చేసింది
పునర్విభజన చట్టంలో హామీలో భాగంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పై నీలిమబ్బులు కమ్ముకోవడంతో అధికార టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. పరిస్ధితుల అందుకు తగ్గట్టుగా లేవని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనతో ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసనలు గుప్పించారు.
చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా పటాన్చెరు టీఆర్ఎస్ రాజకీయం రసకందాయంలో పడింది. చిట్కుల్లో జరిగిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు హజరు కాకపోవడం టీఆర్ఎస్లో గ్రూప్ విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా ఓ ట్వీట్ చేశారు
తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు వెళ్లారు. అక్కడ దళిత బంధు గురించి ప్రశ్నించిన మహిళల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.