Home / తెలంగాణ
తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు ప్రజలను మరల ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానల ధాటికి పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట ఒకే ఏడాదిలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్దినెలల క్రితం అన్నయ్య రమేష్ బాబు మరణించగా, 28 సెప్టెంబర్ 2022 బుధవారం ఉదయం తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టెకెట్లను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
వారిరువు వరుసకు అన్నా చెల్లెళ్లు. ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తోన్న క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దానితో బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే ఏడునెలల గర్బం అని తెలిసి భయపడి పారిపోయి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ ఉదతం బిహార్లో చోటుచేసుకుంది.
చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పొడిన ఘటన కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు వద్ద చోటుచేసుకొనింది. మానసిక వత్తిడి కారణంగా యువతి చెరువులోకి దూకిన్నట్లు ప్రాధామిక సాక్ష్యాలతో పోలీసులు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు.
రంగారెడ్డి కోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె కోర్టుకు వచ్చారు. అయితే కవితను న్యాయవాదులు అడ్డుకొన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, కోర్టుకు ఎలా వస్తారని కవితను నిలదీసారు.
వావి, వరుసలు మరిచాడు. నమ్మకంగా ఉంటూనే మోసం చేసాడు. అంతేనా బరితెగించి మరో క్రిమినల్ వ్యవహారాన్ని చేపట్టాడు. చివరకు ఆ వ్యవహారంపై పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఘటన అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొనింది.
జాతీయపార్టీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ వేగంగా అడుగులేస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ప్రకటన పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
దక్షిణాదిన ప్రముఖ బొగ్గు గనుల కేంద్రాల్లో సింగరేణి కాలరీస్ సంస్ధ ఒకటి. విద్యుత్ వెలుగులు ప్రసాదించే ఆ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా కానుక ప్రకటించారు