Home / తెలంగాణ
Malakpet: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలే ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.
CM KCR: నూతన సచివాలయంలో కేసీఆర్ తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
TSRTC: టీఎస్ ఆర్టీసీ ప్రైవేట్ రవాణాకు ధీటుగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. గత సంవత్సరన్నర కాలంగా సంస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో అడుగు బయటపెట్టాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు.
BRS Meeting: ఈ నెల 17న బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నెల వ్యవధిలోనే మరోసారి సమావేశం కానుండటంతో.. దీనిపై ఉత్కంఠ నెలకొంది.
లెజెండరీ నటులు, తెదేపా పార్టీ స్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మే 20న హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి రామకృష్ణ ఆహ్వాన
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి గుర్తుగా ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం కొంగర కలాన్లో జరిగింది.రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.
తెలంగాణా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులు ఈ-గరుడ పేరుతో మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ రూట్లో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని తెలంగాణా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.
తెలంగాణలో ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా రాగిజావను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యార్దులు ఆకలితో తరగతులకు హాజరయే అవసరం ఉండదు. అంతేకాదు దీనిలో పోషక విలువలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.