Home / తెలంగాణ
తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు కేంద్రం ఈ అవార్డులను అందిస్తారు.ఈ మేరకు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర, దేశ ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళసై.. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.
High Court: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని అదేశించింది.
ఇకపై హైదరాబాద్ లో వ్యాపారం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలంటున్నారు పోలీసులు. నగరంలో వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన పోలీసులు..
Kcr vs Tamilisai: రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. మెున్నటి వరకు అధికార ప్రభుత్వం- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.
Kamareddy Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు వినిపించిన.. ప్రభుత్వ తరపు న్యాయవాది.. మాస్టర్ ప్లాన్ ను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని కోర్టుకు వివరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Nagoba: రాష్ట్రంలో మేడారం తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన పండగ.. నాగోబా జాతర. గిరిజనులు అత్యంత ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఈ జాతర జరుగుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.