Home / ప్రాంతీయం
ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి 6వేల కోట్లు చెల్లించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుందని ఏపిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ విడత మహా పాదయాత్రను మంత్రి అంబటి రాంబాబు బూటకపు యాత్రగా అభివర్ణించారు. ఆ మాటలను ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొనగా నెటిజన్లు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రులనగానే బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏటికేడు బాలాపూర్ లడ్డూ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేస్తూ అల్వాల్ లో రూ.46 లక్షలకు వేలంపాట పాడగా, ఈ రికార్డును కూడా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
కుత్భుల్లాపూర్ కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎద్దేవా చేసారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం పడితే, రోజులు తరబడి గల్లీల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రెవిన్యూ సిబ్బంది వ్యవహారం మరీ శృతి మించిపోతుంది. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాలకు తిప్పుకొంటున్నారు. లంచాలు ఇచ్చినా ప్రయోజనం నిల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు శైలజానాధ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి తిక్క విధానాలు వీడండి అంటూ ఓ విన్నపం చేసుకొన్నారు.
సుదీర్ఘ చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసిని అమ్మాలని క్రేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పదే పదే లేఖలు వ్రాస్తుందని అసెంబ్లీలో సిఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు అపార అనుభవం ఉందని,
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయన మూడు దఫాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
తెలంగాణ పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది