Home / ప్రాంతీయం
ఈ నెల 21నుంచి తెలంగాణ బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేయనున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బస్సు యాత్రపై సమీక్ష నిర్వహించారు.
ఉంగరం కొనడానికి అని మామూలుగానే జ్యుయలరీ షాప్ కు వచ్చిన దొంగ ఓనర్ ఉండగానే దాదాపు రూ.4 లక్షల విలువచేసే బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో స్వాతి జ్యూయలరీస్ షాప్ లో బంగారం కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు.
హోంగార్డు రవీందర్ మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తని డిపార్ట్మెంట్ వాళ్ళే తగులబెట్టారని సంధ్య ఆరోపించారు. ఘటనకి సంబంధించిన సిసి ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్ని అన్లాక్ చేసి డేటా డిలిట్ చేశారని అన్నారు.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ( డబ్ల్యూడబ్ల్యూఈ ).. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే ఈ షో కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అండర్ టేకర్, రాక్, రోమన్ రేయిండ్, జాన్ సీనా, బతిష్టా, ఎడ్జ్, ట్రిపుల్ హెచ్, బిగ్ షో, గ్రేట్ కాళీ.. ఇలా ఎంతోమంది ఫైటర్లు మణహి పేరుపొందారు.
చిత్తూరు జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోగా.. అదే మార్గంలో వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు నుంచి బైక్పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న
మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని గోషామహల్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడు. మృతదేహం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువే జరుగుతున్నాయి. ప్రేమ కోసం దేశాలు దాటి మరీ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్న ఘటనలను గమనించవచ్చు. అయితే ప్రేమకి నో చెబుతూ పలు నేరాలకు దారి తీసిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డి పల్లిలో దారుణం చోటుచేసుకుంది.రాజు అనే వ్యక్తి ఆస్తి కోసం సొంత అక్క ఆశమ్మను హతమార్చేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడు.పథకం ప్రకారం ఇరవై రోజుల క్రితం డేవిడ్ అనే వ్యక్తితో మరో ఇద్దరు కలిసి రాజు అక్క ఆశమ్మను హత్య చేసేందుకు కుట్ర పన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. మరోసారి తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఏ కామెంట్స్ లో బాలయ్యని తీసుకురావడం పట్ల
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా ( పీఎఫ్ఐ)కు చెందిన యూనస్ను మూడు నెలల క్రితం ఎన్ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన వసిహాయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా స్థానికంగా నివసిస్తున్న యూనస్ అత్తమ్మ ఇంట్లో ఎన్ఐఏ ఎస్పీ