Home / తాజా వార్తలు
Telanga DGP About Allu Arjun Arrest: సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆదివారం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్యలు హట్టాపిక్గా మారాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారెక్టర్ దిగజార్చేలా వ్యవహరించారంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం […]
Game Changer New Song Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిడ్ మూవీ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంఇ. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మూవీ రిలీజ్కు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో మూవీ […]
2025 Launched Mobiles: 2024 సంవత్సరం ముగింపు దిశగా పయనిస్తోంది. ఈ సంవత్సరం చాలా కంపెనీలు మిడ్-రేంజ్ నుండి ప్రీమియం స్మార్ట్ఫోన్లను విడుదల చేశాయి. ఇప్పుడు ప్రజలు 2025 నుండి కూడా చాలా అంచనాలను కలిగి ఉన్నారు. 2024, 2025లో కూడా ఎన్నో అద్భుతమైన స్మార్ట్ఫోన్లు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.ఇది కూడా కొంత వరకు నిజమే అనిపిస్తుంది. 2025 సంవత్సరంలో మరోసారి కొత్త స్మార్ట్ఫోన్లు ప్రవేశించబోతున్నాయి. ఆపిల్ కంపెనీ తన చౌకైన ఐఫోన్ను కూడా కొత్త సంవత్సరంలో […]
Honda Activa 125: హోండా మోటర్ సైకిల్, స్కూటర్ ఇండియా తన పాపులర్ స్కూటర్ యాక్టివా 125 అప్గ్రేడ్ వెర్షన్ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ OBD 2B నిబంధనలకు (OBD2B-కంప్లైంట్) అనుకూలంగా మారింది. ఈసారి ఈ స్కూటర్లో కొత్త 4.2-అంగుళాల TFT డిస్ప్లే కూడా ఉంది. అయితే మునుపటి మోడల్లో LCD డిస్ప్లే అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ డిస్ప్లే హోండా రోడ్సింక్ యాప్కి కూడా కనెక్ట్ అవుతుంది. అంటే కాల్ […]
Samsung Mobile Deals: క్రిస్మస్కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ముందు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన సరికొత్త ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ డిసెంబర్ 20 నుండి ప్రారంభమైంది. డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. సేల్ ఈవెంట్లో అనేక రకాల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సామ్సంగ్ ప్రీమియం ఫోన్లు చాలా చౌక ధరలకు లభిస్తాయి. అయితే మీరు కూడా చాలా కాలంగా కొత్త సామ్సంగ్ […]
Deputy CM Pawan Kalyan visit to Pinakota Panchayat Ballagaru: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చే వరకు తాను రాజకీయాల నుంచి రిటైర్ కానని, చిట్టచివరి గిరిజన గూడేనికీ ఇకపై డోలీ అవసరం రాకుండా ఉండేలా వసతులు కల్పించి తీరతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. మన్యంలో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పవన్ పర్యటించారు. […]
Telangana Legislative Council Session 2024: తెలంగాణ శాసనమండలిలో శనివారం మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లులకు మండలి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని 80 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ఈసీ ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ 8 లోని 140 పంచాయతీల సవరణకు […]
BRS Working President KTR Criticized CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలను బెదిరించే పనికి దిగుతోందని, తాను ఈడీ, మోడీకి భయపడబోనని వ్యాఖ్యానించారు. నేటికీ 100 శాతం రైతు రుణమాఫీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం కాకి లెక్కలు […]
Telangana Govt Extends Deadline for Kaleshwaram commission: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బ్యారేజిల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం శనివారం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకే కమిషన్కు గడువు ఉండటంతో మరో రెండు నెలలపాటు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచుతూ ఇరిగేషన్, కాడ్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నుంచి పనిలో.. కాళేశ్వరం కమిషన్ కి జస్టిస్ పీసీ […]
Prime Minister Narendra Modi arrives in Kuwait: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్నారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. కాగా, భారత ప్రధాని కువైట్కు 43 ఏళ్ల తర్వాత వెళ్లటం, సిరియా ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించిన సంగతి తెలిసిందే. […]