Home / తాజా వార్తలు
2026 New Gen Suzuki Alto: జపనీస్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో సుజుకి ఆల్టో ఒకటి. ప్రస్తుత ఆల్టో దాని 9వ తరంలో ఉంది. ఇది 2021లో విడుదలైంది. సుజుకి కొత్త 10వ తరం ఆల్టోను 2026లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కంపెనీ 1979లో దాని ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆల్టో కర్బ్ వెయిట్లో పెద్ద మార్పును చూసింది. ఇప్పుడు కంపెనీ 10వ తరం […]
Redmi A4 5G: స్మార్ట్ఫోన్ మేకర్ షియోమి ఇండియాలో సరికొత్త Redmi A4 5Gని విడుదల చేసింది. ఈ మొబైల్ నవంబర్ 27న 8,499 రూపాయలతో సేల్కి రానుంది. ఫోన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అయితే తాజాగా ఈ స్మార్ట్ఫోన్ గురించి పెద్ద షాకింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ రెడ్మి మొబైల్ 5G సొంత నెట్వర్క్లకు మాత్రమేసపోర్ట్ ఇస్తుంది. అయితే Airtel భారతదేశంలో 5G నాన్-స్టాండలోన్ నెట్వర్క్ను కలిగి ఉంది. ఇప్పుడు […]
Lucky Bhaskar OTT Release Date Confirm: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైన బ్లాక్బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. రూ. 100 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. విడుదలైన దాదాపు నెల రోజులు అవుతున్న ఇప్పటి అక్కడక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంది ఈ చిత్రం. ఓ సామాన్య బ్యాంక్ ఉద్యోగి రూ.100 […]
Best Selling Bikes: భారతీయ కస్టమర్లలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గత నెల అంటే అక్టోబర్ 2024లో ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే.. మరోసారి హీరో స్ప్లెండర్ అగ్రస్థానాన్ని సాధించింది. హీరో స్ప్లెండర్ గత నెలలో మొత్తం 3,916,12 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అంటే అక్టోబర్, 2023లో హీరో స్ప్లెండర్కు మొత్తం 3,11,031 మంది కస్టమర్లు ఉన్నారు. ఈ కాలంలో వార్షిక ప్రాతిపదికన హీరో […]
Pawan Kalyan Effect On Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం.. జనసేన పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. ఈ ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన సీట్లన్నింటిలో ఎన్డీయే అభ్యర్థులే విజయం సాధించటంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీంతో పవన్స్టార్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయమేనని, గతంలో ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన సీట్లన్నీ గెలిచినట్లే, మహారాష్ట్రలోనూ ప్రచారం చేసిన సీట్లన్నీ గెలవగలిగారని అభిమానులు సంబరపడిపోతున్నారు. సరిహద్దు జిల్లాల్లో హవా తెలంగాణాతో […]
Government lists 15 bills including Waqf bill for winter session of Parliament: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులతో సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రం వక్ఫ్ బిల్లుతో సహా 16 బిల్లులకు జాబితాను సిద్ధం చేసింది. ఈ సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించిన తరువాత, ఉభయ సభల పరిశీలన, ఆమోదం కోసం వివాదాస్పద […]
Australia vs India 1st test match Rahul, Jaiswal push India’s lead: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటుతో తడబడినా, రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (90 బ్యాటింగ్; 193 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (62 బ్యాటింగ్; […]
CM Revanth Reddy’s order to hold an Farmers Awareness Conference in mahaboobnagar: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్లో ఈ నెల 30న జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు. శనివారం సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావుతో కలిసి వ్యవసాయ శాఖపై సమీక్ష […]
Mahayuti sweeps Maharashtra Election Results 2024: ముందస్తు అంచనాలను నిజం చేస్తూ మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీల అండతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ కూటమికి జనం బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు, ఎన్నడూ ఊహించనన్ని సీట్లిచ్చి ఆదరించారు. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 45 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా సీఎం పీఠమూ […]
Road Accident in Anantapur District: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా, దవాఖానకు తీసుకెళ్తుండగా మరో ఇద్దరు, చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పనికి పోయి.. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి […]