Home / తాజా వార్తలు
Currency notes found from Congress MP Abhishek Singhvi’s seat, orders probe: రాజ్యసభలో డబ్బుల కలకలం చోటుచేసుకుంది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. రూ.500 నోట్ల కట్టను సెక్యూరిటీ గుర్తించింది. నగదు లభ్యంపై చైర్మన్ జగదీప్ ధన్ఖర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సింఘ్వీ పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికార, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం […]
CM Chandrababu In Deeptech And Govtech innovation National conclave: ప్రపంచంలో నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్లో ఒకరు భారతీయులే ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ మేరకు సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అధునాతన టెక్నాలజీపై పలువురు నిపుణులతో చంద్రబాబు మాట్లాడారు. జనాభా పెరుగుదల గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. p4 కాన్సెప్ట్తో ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీని నాలెడ్జ్ […]
Pushpa 2 box office first day collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ మూవీకి సుకుమార్ దర్వకత్వం వహించగా.. రష్మిక మందన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. భాారీ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే […]
BRS Leaders House Arrest Over Protest At Tank Bund in hyderabad: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో సంబరాల్లో బిజీబిజీగా ఉండగా..బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం నిరసనలతో హోరాహోరీగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు, రాజేశ్వర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ […]
India vs Australia 2nd test match India score after 10 overs is 30/1: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో భాగంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే భారత్ జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, అశ్విన్ జట్టులోకి వచ్చారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్చ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వచ్చారు. […]
Sensational letter released by Maoist Party: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. నమ్మక ద్రోహి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే ఏటూరు నాగారంలో తమ సహచరులు అత్యంత కిరాతకంగా చంపారని, పోలీసులకు అప్రూవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయే లాగా చేశారని తెలిపింది. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 […]
Kakinada Port Issue: ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు అక్రమంగా రవాణా అయిన రేషన్ బియ్యంపై ఐదు విభాగాల అధికారుల బృందం లోతుగా విచారణ జరుగుతుండగా, ఈ పోర్టు యాజమాన్య హక్కులను అక్రమంగా బదలాయించుకున్న తీరుపై సీఐడీ పోకస్ పెంచింది. బుధవారం పోర్టు నాటి యజమాని వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రంగంలోకి దిగిన సీఐడీ కీలక నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గత […]
Bandi Sanjay Kumar comments Congress govt won’t fulfill promises: ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిందేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ హ్యాష్ట్యాగ్తో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ధరణిపై కమిటీ, హైడ్రా, మూసి, ఫోర్త్ సిటీలతో కమిషన్లు వేసి టైమ్ […]
ISRO successfully launches PSLV-C59 rocket with European Space Agency’s Proba-3: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహకనౌక నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఇస్రో విజయవంతగా ప్రయోగించింది. ప్రోబా-3 తీసుకుపోయిన రెండు ఉప గ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగామని ఇస్రో […]
CM Revanth Reddy at Yuva Vikasam Meeting: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని, కార్మికులు జంగ్ సైరన్ మోగించి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా నగరంలోని ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రవాణాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం సందర్శించారు. లాభాల్లోకి ఆర్టీసీ కార్మికుల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా […]