Home / తాజా వార్తలు
శుక్రవారం జారీ చేసిన ముసాయిదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం జరిమానా మొత్తాన్ని రూ.500 కోట్ల వరకు పెంచింది.
వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయ పౌరులు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం ప్రకటించింది
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేసేందుకు అనుమతిస్తూ నవంబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
యాపిల్వాచ్ మరో ప్రాణం కాపాడింది. 150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి, ఊపిరి ఆగకుండా చూసింది.
టీఆర్ఎస్ గూండాలు కుల అహంకారంతో తన ఇంటిపై దాడి చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు ఆయన సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కమలాపూర్ లో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా లబ్దిదారుల పై అసహనం వ్యక్తం చేసారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసారు. ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ అరవింద్ కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు.
సీఎం జగన్ ప్రైవేటు విమానాల ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న టీడీపీ నేత పట్టాభిరాం వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్పోర్ట్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్లో విజయవంతంగా ప్రయోగించబడింది.
మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకుఅనారోగ్యం వస్తే డోలీ కట్టి, మంచాలపై పడుకోబెట్టి కొండల్లో, గుట్టల్లో అటవీ ప్రాంతం గుండా తీసుకువెళ్తుంటారు.