Home / తాజా వార్తలు
Central Cabinet Approves Jamili Elections Bill: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జమిలి ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]
WhatsApp New Feature: వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్, ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక అప్డేట్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో Meta-యాజమాన్యమైన కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్పై పని చేస్తోంది. ఇది చాట్ మేసేజెస్, ఛానెల్ అప్డేట్లను మీ ప్రాధాన్య భాషలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా, మీరు ఏదైనా తెలియని భాష వినియోగదారులతో సులభంగా చాట్ చేయగలుగుతారు. వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్సైట్ […]
Naga Chaitanya-Sobhita in Mumbai Wedding: నాగ చైతన్య-శోభిత ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసందే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ఈ జంట సైలెంటగా ఉంది. ఎక్కడ కూడా బయట కనిపించలేదు. దీంతో ఈ కొత్త జంట ఏ హానీమూన్కో వెళ్లి […]
Massive encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం […]
Xiaomi YU7 SUV: చైనీస్ టెక్ కంపెనీ షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ YU7 ఎస్యూవీని ఆవిష్కరించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ కారును వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలలో చైనాలో విడుదల చేయవచ్చు. ఈ కారు చైనీస్ మార్కెట్లో విక్రయించే టెస్లాతో నేరుగా పోటీపడుతుంది. షియోమీ ఈ ఎలక్ట్రిక్ కారును ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే ఆలోచన లేదు. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం షియోమీ ఇండియన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దీని […]
Nayanthara About Dhanush Controversy: తమిళ స్టార్ హీరో ధనుష్తో వివాదంపై నయనతార తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. గత కొద్ది రోజులుగా నయన్, ధనుష్ గొడవ కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో నానుమ్ రౌడీ దాన్(నేనే రౌడి) చిత్రంలో మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు ధనుష్ నయన్కు లీగల్ నోటీసులు పంపాడు. తన అనుమతి లేకుండ ఈ […]
Why Use Airplane Mode In Flights: మీరు విమానంలో ప్రయాణించినప్పుడల్లా, ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు, ఎయిర్ హోస్టెస్ లేదా ఇతర ఫ్లైట్ అటెండెంట్ మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయమని లేదా ఫ్లైట్ మోడ్లో సెట్ చేయమని అడుగుతారు. మీరు విమానంలో ప్రయాణించినట్లయితే, మీరు ఈ అనుభూతిని కలిగి ఉంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు కానీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలియని వారు చాలా మంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయ్యే […]
Mohan Babu Journalist Attack Case: మంగళవారం తారస్థాయికి చేరిన నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం చల్లారినట్టు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకునేందుకు సిద్ధమయ్యారు. మంచు ఫ్యామిలీకి దగ్గర బంధువులతో రహస్య సమావేశమై చర్చించి ఆస్తి పంపకాలు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమనిగేలా కనిపిస్తున్నాయి. కానీ, మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడి అంశం మాత్రం మరింత వివాదంగా మారింది. ఈ కేసులో పోలీసులు సెక్షన్స్ […]
Grandhi Srinivas Resign YSRCP Party: వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు రాజీనామా బాట పట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. తాజాగా, మరో షార్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశాడు. ఈ మేరకు ఆయన పార్టీని వీడినట్లు ప్రకటించాడు. వైసీపీ ప్రాథహిక […]