Home / టాలీవుడ్
నటి నయనతార మరియు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల చిత్రాలను పంచుకున్న ఒక రోజు తర్వాత, తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తమ శాఖ దీనిపై వివరణ కోరుతుందని చెప్పారు.
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. కాగా ఆమె ఇటీవలె చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాను గ్లామర్ రోల్స్ చెయ్యడానికి రెడీ అంటూ తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోస్ చూసిన అభిమానులంతా కీర్తి నయా లుక్ పై తెగ కామెంట్లు వేస్తున్నారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం మన అందరికీ సంగతి తెలిసిందే.
GodFather Collections: గాడ్ ఫాదర్ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తుంది !
దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూట్ను తిరిగి ప్రారంభించిన తర్వాత రామ్ చరణ్ వెయిటింగ్ లో ఉన్నాడు.
ఇటీవల "గాడ్ ఫాదర్" యొక్క సంగీత బృందం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూతో ముందుకు వచ్చింది.
దర్శకుడు మోహన్ రాజా ట్వీట్ చేసిన చిత్రం, అందులో అతని తల్లిదండ్రులు దర్శకుడు మణిరత్నం యొక్క 'పొన్నియిన్ సెల్వన్' మరియు అతని చిత్రం 'గాడ్ ఫాదర్' పోస్టర్ల పక్కన నిలబడి ఉన్నట్లు కనిపించిన చిత్రం ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నటి నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఈ విషయంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందించారు. కాగా ఇంకా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా ఈ మరోసారి ఈ విషయం మీద ఓ వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ను బీభత్సంగా తిట్టిపోసింది.