Home / సినిమా
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం “కాంతారా”. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలు భాషలలో కూడా విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషలలో కూడా ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది.
"నేను శైలజ" సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. ఇక మార్చి 30 న నానికి తో కలిసి నటించిన దసరా సినిమా రిలీజ్ కానుంది.
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కెరియర్ పరంగా చైతూకి 22వ ది. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్
సినీ పరిశ్రమలో వరుస మరణాలు చుటూ చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, కె విశ్వనాథ్, జమున, తారకరత్న.. ఇలా ఒకరి తరువాత ఒకరు వయస్సుతో సంబంధం లేకుండా పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వీడి టాలీవుడ్ ని శోకసంద్రంలో విడిచి వెళ్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాద వార్త చోటు చేసుకుంది.
పండగ వచ్చింది అంటే చాలు.. వెండితెరపై సినిమాలు ఏ విధంగా పోటీ పడతాయో.. బుల్లితెరపై కూడా ప్రోగ్రామ్ లతో ఛానల్స్ ఆ విధంగానే పోటీ పడుతూ ఉంటాయి. అదే రేంజ్ లో ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఛానల్ లోనూ పోటా పోటీగా స్పెషల్ షోలు చేయడం ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. మూడు దశాబ్దాల పాటు సక్సెస్ ఫుల్ హీరోగా కెరియర్ కొనసాగించిన ఈ హీరో.. ఇప్పుడు ప్రతినాయకుడి గానూ మెప్పించేందుకు రెడీ అయ్యాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాతో
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్లో కనిపించనున్నాడు. నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో
"సవ్యసాచి" సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.
టాలీవుడ్ లో పెద్ద పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న వారందరికీ మెగా ఫ్యామిలీ ఎన్నో సందర్భాల్లో సాయంగా నిలబడింది. సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ