Home / ఆటోమొబైల్
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వన్ప్లస్ ఇండియా సీఈఓ నవనీత్ నక్రా రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపారు. నవనీత్ నక్రా రాజీనామాను వన్ప్లస్ కూడా ధ్రువీకరించింది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా తమ ఎస్యూవీ గ్లోస్టర్లో సరికొత్త ఎడిషన్ను తీసుకొచ్చింది. బ్లాక్స్టోర్మ్ పేరిట తీసుకొస్తున్న ఈ అడ్వాన్స్డ్ గ్లోస్టర్లో లెవెల్ 1 ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ’అందుబాటులో ఉంది.
చైనాకు చెందిన టెక్నో మొబైల్స్ దేశీయ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేసింది. క్యా మాన్ సిరీస్ 20 పేరుతో మరో మూడు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. టెక్నో క్యామాన్ 20 , క్యామాన్ 20 ప్రో 5జీ , క్యామాన్ 20 ప్రీమియర్ 5జీ సెగ్మెంట్లతో వస్తున్న ఈ మూడు ఫోన్లను లాంచ్ చేసింది.
బీజీఎంఐ ఇపుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని.. వినియోగదారులకు గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యునిల్ సోహ్న్ తెలిపారు.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోకు చెందని బ్రాడ్ బ్యాండ్ విభాగం జియో ఫైబర్ తాజాగా యూజర్ల కోసం మరో ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. మూడు నెలల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్ ఇంటర్నెట్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడనుంది.
‘నథింగ్’ నుంచి గత ఏడాది అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో తొలి స్మార్ట్ ఫోన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఫోన్ల తయారీ దారు మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్ లోకి విడుదల అయింది. ‘మోటోరోలా ఎడ్జ్ 40’ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ను గత నెలలోనే ఈ ఫోన్ను ఐరోపా, పశ్చిమ ఆసియా, లాటిన్ అమెరికా, ఏసియా పసిఫిక్లోని కొన్ని మార్కెట్స్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం బేస్ వేరియంట్ను మాత్రమే భారత్ లో ప్రవేశపెట్టారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇష్టపడే వాల్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ’ మార్కెట్ లోకి వచ్చేసింది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ ఈ స్కూటర్ ను 2021 ఆగష్టలోనే ఆవిష్కరించింది.