Home /Author Guruvendhar Reddy
Former minister Tanniru Harish Rao Fire on revanthreddy: రైతుబంధును రూపుమాపే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. రైతుబంధు కంటే సన్నాలకు ఇచ్చే రూ.500 బోనస్ మేలని రైతులు చెబుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు. […]
Global debt burden: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందని గత ఏడాది కాలంగా ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు వారి అనుమానాలు నిజం కాబోతున్నాయనే రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మిలిటరీ వ్యయాలు, ఆధిపత్యం కోసం సాగుతున్న యుద్ధాలతో బాటు ప్రకృతి విపత్తులు, సైబర్ దాడులు, కొవిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ప్రపంచాన్ని వేగంగా మరో మహా ఆర్థిక సంక్షోభం వైపు నెడుతున్నాయని నిపుణులు […]
KTR Sensational Decision On Politics: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాఫిక్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా సంక్షేమం, పథకాలను ప్రజలకు వివరిస్తున్నది. ఏడాదిపాటు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారో ప్రచారం చేస్తామని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఇరుపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాలిటిక్స్ కు తాత్కాలికంగా […]
IND vs PAK Match Pakistan beats India by 43 runs: అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్కు శుభారంభం దక్కలేదు. దుబాయ్ వేదికగా శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ సెంచరీ, మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ అర్ధ శతకంతో ఈ జోడీ తొలి వికెట్కు 160 పరుగుల […]
Bangla Iskcon Supporting to Chinmoy Krishna Das’s rights and freedom: బంగ్లాదేశ్లో ఇస్కాన్కు చెందిన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను బంగ్లా ఇస్కాన్ దూరంగా ఉంచిందనే వార్తలు వైరమలల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఖండించింది. చిన్మయ్ కృష్ణదాస్కు ఎప్పటిలాగే మేమంతా అండగా ఉంటామని ప్రకటించింది. దేశంలోని హిందూవులను, హిందూవులు పూజించే స్థలాలాను కాపాడటంలో ఇస్కాన్ తోడుగా ఉంటుందని స్పష్టం చేసింది. బంగ్లాలోని హిందూ సంఘాలు, […]
Land Acquisition Canceled In Lagacharla: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణ నిలిపివేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ నిలిపివేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్చ ప్రాంతంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ […]
Deputy CM Pawan Kalyan inspect at Kakinada Port: కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగా, అంతకుముందు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా పలుచోట్ల […]
Phone Tapping Case Prabhakar Rao, Sravan Rao case updates: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు వినతిపత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖ అధికారిగా పనిచేశానని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తోందని మాజీ పోలీస్ […]
Congress Working Committee met in Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై చర్చింనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగా.. […]
Cyclone threat missed Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగడంతో తుపానుగా రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్ని సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు – ఈశాన్యంగా 200 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపట్టణానికి ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 470 కిలోమీటర్లు దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన […]