Home /Author Guruvendhar Reddy
Chandra Babu Launch Sea Plane Services: మారుమూల ప్రాంతాలకు రవాణా సాధానాలను మెరుగు పరచడంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి తగిన చర్యలు చేపడతామని సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సీప్లేన్ సర్వీసులతో ఆ లోటును భర్తీ కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లతో కలిసి విజయవాడ -శ్రీశైలం సీప్లేన్ డెమో […]
AP Nominated Posts Second List Released: రాష్ట్రంలో సామాజిక, రాజకీయ న్యాయానికి సమతూకం కుదిరింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ – జనసేన – బీజేపీ వివిధ నామినేటెడ్ పదువులను దక్కించుకున్నాయి. ఆయా పార్టీల ముఖ్య నాయకుల సమక్షంలో ఇది వరకే నిర్ణయించిన ధామాషా ప్రకారం కేటాయింపులు జరిగాయి. ఇందులో జనసేన దాదాపు 16శాతం దక్కించుకోవడం విశేషం. నామినేటెడ్ పదవుల భర్తీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. […]
US Presidential Election Results: అమెరికాలో అధ్యక్షఎన్నికలు ముగిశాయి. అంతా సర్దుకుంది. ఎవరికి వాళ్లు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడలేదు. ఆరిజోనా, నెవడా రాష్ట్రాలు నేటికీ ఫలితాలు రావాల్సి ఉంది. ఎందుకలా? ఫలితాల ఆలస్యం పోస్టల్ బ్యాలెట్లే కారణమని పలువురు అంటున్నారు. అవి అందడానికి ఇంకా 10 రోజుల సమయం పడుతుందని […]
India did world a favour by buying Russian oil: రష్యా నుంచి చమురు కొంటుంటే అందరూ నిందించారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒకవైపు రష్యాలో యుద్ధం జరుగుతోంది. అక్కడ పశ్చిమ దేశాల ఆంక్షలు మరోవైపున్నాయి. అయినా వాటిని లెక్క చేయకుండా మనం కొన్నాం కాబట్టి, ప్రపంచానికెంతో మేలు చేశామని అన్నారు. భారత్ అలా చేసి ఉండకపోతే నేడు చమురు ధరలు అంతర్జాతీయంగా మండిపోయేవని […]
CM Revanth Reddy Padayatra in Musi Area: సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. యాదాద్రి జిల్లా పలిగొండ మండలం సంగెం గ్రామంలో సీఎం పాదయాత్రను ప్రారంభించారు.ఇందులో భాగంగానే సంగెం టూ భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కెనాల్, నాగిరెడ్డిపల్లి వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా సంగెం గ్రామంలోని మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగం వద్ద సీఎం ప్రత్యేక పూజలు […]
Vijayawada Srisailam Sea plane start in Andhra Pradesh: దాదాపు 5,400 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం.. గంగా, యమున, గోదావరి, కృష్ణా, కావేరి తదితర మహానదులు, సరస్సులు కలిగిన సువిశాల భూభాగం మన దేశం సొంతం. అయితే… ఎన్ని అవకాశాలు ఉన్నా, ప్రజల అవరాలకు అనుగుణంగా రవాణా సాధనాలు అందుబాటులో లేవు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్, రోడ్డు మార్గాలు కలిగినా, అత్యవసర సమయాల్లో అక్కరకు రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపి, […]
India beat South Africa by 61 runs: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. భారత్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. శాంసన్ 107, తిలక్ […]
Travis Head Welcomes A Baby Boy With Wife Jess: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ మరోసారి తండ్రి అయ్యాడు. ట్రావెస్ సతీమణి జెస్సికా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బాబుకు హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. అనంతరం కూతురు, కుమారుడు, భార్యతో కలిసి దిగిన ఫోటోలను ట్రావిస్ హెడ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రావిస్ హెడ్ […]
Big Fight In Jammu Kashmir Assembly: భారతదేశానికే కాదు, ప్రపంచానికంతంటికి షాక్ ఇచ్చిన ఆర్టికల్ 370పై జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆర్టికల్ 370 పునరుద్దరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో బీజేపీ సభ్యులు ఆ తీర్మాన ప్రతులను చించి శాసన సభ వెల్ లోకి విసిరారు. ఈ మధ్యలో అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ […]
India vs South Africa 1st ODI Match: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత్కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరిన భారత్ క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం.. తొలి మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి టీ20 మ్యాచ్ […]