Home /Author Guruvendhar Reddy
Jamili Election Bill To Be Tabled in Lok Sabha On Today: దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా రూపొందించిన జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, మంగళవారం వాటిని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, బిల్లును తీసుకురావటం ఖాయమని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా […]
TTD Tirumala will release Srivari Arjitha Seva Tickets tomorrow: శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు టీటీడీ ప్రకటన జారీ చేసింది. మార్చి నెలలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా టికెట్లను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం […]
Gukesh to take on Carlsen at Norway Chess: చెస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్గా గెలిచిన గుకేశ్ వచ్చే ఏడాది మరో పోరుకు సిద్ధమవుతున్నాడు. నార్వేలో మే 26 నుంచి జూన్ 6 వరకు జరగబోయే చెస్ టోర్నమెంట్లో గుకేశ్.. దిగ్గజ క్రీడాకారుడు, అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడనున్నాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో వింబుల్డన్ ఆఫ్ చెస్’గా పేరున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్లేయర్లకు […]
Ex MP Anjan Kumar Yadav Demand for Minister position: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలు కాంగ్రెస్లో ఉంటూనే ఎంఐఎంకు ఓటేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైనారిటీ నేతలు మండిపడ్డారు. నాకు బెర్త్ ఇవ్వాల్సిందే.. ఈ సందర్భంగా మాజీ ఎంపీ […]
India vs Australia 3rd Test Day 3: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్(1)ను స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ(3), పంత్(9) కూడా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు […]
Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]
TDP Leaders Taking Oath’s as Rajya Sabha MP’s in Telugu: ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ ఆ ముగ్గురితో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్లతో పాటు బీజేపీ నుంచి బరిలో […]
Minister Uttam Kumar Reddy Announcement On New ration Cards In Telangana: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తామన్నారు. దాదాపు 36లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం అందించే […]
Telangana Legislative Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. దీంతో ప్లకార్డులు తీసుకెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం వేశారు. రైతులను .జైల్లో పెట్టడంపై చర్చకు వాయిదా తీర్మానించారు. ఆసిఫాబాద్లో పులి దాడిపై బీజేపీ […]
Thousands Feared Dead As Cyclone Chido: ఫ్రెంచ్ భూభాగంంలో మరో తుఫాను బీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్రంలోని మాయోట్ ద్వీపంలో ఛీడో తుఫాను సృష్టించింది. ఈ తుఫానులో ఇప్పటివరకు 11 మంది మరణించగా.. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ తుఫాను బీభత్సంలో దాదాపు 300 మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. మయోట్ ద్వీపంలో గడిచిన […]