Home /Author anantharao b
ఐఫోన్ 14 సిరీస్ వచ్చే నెలలో అధికారికంగా వెలువడుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్లో ఆపిల్ ఈ సంవత్సరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్/ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్తో సహా నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్పై టెర్రరిజం చార్జీ ఫైల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది .గత శనివారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అధికారులను, జడ్జిలను బెదిరించారని, సైన్యాన్ని తిరుగుబాటు చేయాలని రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తనను అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనను గురువారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
బెంగళూరు మిల్లర్స్ రోడ్లోని తన విలాసవంతమైన ఇంట్లో కూర్చున్న యూసఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ కార్యకర్తలను కలవడంలో బిజీగా ఉన్నారు. అయితే అతనికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు. కాని చిక్పేట అసెంబ్లీ సీటు
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు.
మనలో చాలమంది మొక్కజొన్న కంకులను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. మొక్కజొన్న కంకులను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
తన మొట్టమొదటి మ్యూజిక్ కమ్ డ్యాన్స్ వీడియోలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దక్షిణ కొరియా అమ్మాయి బృందం TRI.BE తో కలిసి ఉన్నాడు. ఈ వీడియోను ఆవిష్కరించిన అల్లు అర్జున్, ఈ వీడియోలో భాగమైన ప్రతి క్షణం తనకు చాలా ఇష్టమని,
దర్శకధీరుడు రాజమౌళి భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫిల్ డైరక్టర్ గా నిలిచాడు."RRR" చిత్రం కోసం అతను సుమారుగా రూ.100 కోట్లను తీసుకున్నాడని సమచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా రాజమౌళి సినిమా వ్యాపారంలో కూడా వాటా తీసుకుంటున్నాడు.
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్లో పేర్కొన్నారు.
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.