Home /Author anantharao b
కోలీవుడ్ హీరో కార్తి ప్రస్తుతం తన 25వ చిత్రం జపాన్లో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం.
రాష్ట్రవిభజన,అమరావతి రాజధాని కేసుల విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. అమరావతి పై 8, రాష్ట్ర విభజన పై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
తెలంగాణలో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో విద్యాబోధన తరగతులను ప్రారంభించనున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. వీరు ఇంట్లో నుండి బయటకు రావడం లేదు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్ మెంట్ జరుగుతోందన్న ఆరోపణల పై అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు.
పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రాలు అలాంటి చర్యకు అంగీకరించే అవకాశం లేదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఇటీవల ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితి గురించి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కామెంట్స్ చేశారు.
గన్ మాట పవన్ నోట, అవును మీరు వింటున్నది నిజమే. విజయనగరం నుంచి కొత్త నినాదం అందుకున్నారు జన సేనాని పవన్ కల్యాణ్. ఏంటా కొత్త నినాదం. అది పవన్కు వర్కవుట్ అవుతుందా? జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి.
మునుగోడు ఊపులో ‘ముందస్తు' ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని సమాచారం. ఈ నెల 15న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యవర్గ కీలక సమావేశం అందుకే నిర్వహిస్తున్నారా? అనే ప్రచారం తాజాగా సాగుతోంది.