Home / టెక్నాలజీ
స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్గా మారడంతోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని మీషో సీఈఓ విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.
ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే డిజిటల్ చెల్లింపుల కోసం మరో ఆష్షన్ ను తీసుకొచ్చింది.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లేఆఫ్స్ లిస్టింగ్ లో కాగ్నిజెంట్ కూడా వచ్చి చేరింది.
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ తన సరికొత్త పిక్సెల్ 7 ఏ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. మే 11 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది.
కొన్ని రోజుల్లో ఐఫోన్ 15 విడుదల చేయనుంది యాపిల్ కంపెనీ. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 పై భారీగా ఆఫర్లు ప్రకటించాయి ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్లు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగాల కోతకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కుడ అడ్డుపడుతుందో అని టెక్ నిపుణుల
టెక్నాలజీ విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే టెన్షన్ ఎక్కువగా ఉందని ఓ సర్వే తేల్చింది.
ఫార్వార్డ్ చేయబడిన మీడియాకు మరింత సందర్భం మరియు స్పష్టతను జోడించడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రత్యేకించి, ఎవరైనా ఒక చిత్రాన్ని లేదా వీడియోను చాట్కి ఫార్వార్డ్ చేసినప్పుడు, వారు ఇప్పుడు దాన్ని తీసివేసి, వారి స్వంత వివరణను అందించవచ్చు.
కాగా, అంతకు ముందు రిలయన్స్ జియో మార్చి నెల లో రూ. 198 కే బ్యాకప్ ప్లాన్ను వినియోగదారుల కోసం ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద యూజర్లు
ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి సదరు నిధులను అందుకున్నట్టు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే సోదాలు చేసినట్టు ఈడీ వెల్లడించింది.